జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో సొంత భద్రతా సిబ్బందితోనే పర్యటన కొనసాగిస్తున్నారు.
ఈ బృందంలోని 11 మంది గాయపడడంతో వారిని స్వస్థలానికి పంపారు.
దీంతో అనివార్య పరిస్థితుల్లో 24 మే , గురువారం యాత్రకు విరామం ఇస్తున్నట్లు పవన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
No comments:
Post a Comment