Wednesday, 9 May 2018

నక్కపల్లి మండలం వేంపాడు విలేజ్ టోల్ ప్లాజా సమీపంలో

నక్కపల్లి మండలం వేంపాడు విలేజ్ టోల్ ప్లాజా సమీపంలో  మూడు   మామిడి గుడౌన్స్ పై విజిలెన్స్ దాడులు .
ప్రమాదకరమైన రసాయనాలతో మగ్గిపెడుతున్నట్లు గుర్తించిన అదికారులు .
ఆరు టన్నుల మామిడి నిల్వలను సీజ్ చేసిన అదికారులు .
అదే గ్రామంలో శ్రీ విజయ వెంకట శ్రీ సత్య దుర్గ రైస్ మిలపై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అదికారులు ఒక టాటా ఎస్ వాహనం సీజ్ .

No comments:

Post a Comment